దిల్ రాజును సన్మానించిన సాయి ధరమ్ తేజ్
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో శతమానం భవతి సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజును సన్మానించాడు. దిల్ రాజు బ్యానర్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన సాయికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాదు త్వరలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, సెట్ లోనే దిల్ రాజును సన్మానించారు.
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో శతమానం భవతి సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజును సన్మానించాడు. దిల్ రాజు బ్యానర్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన సాయికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాదు త్వరలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, సెట్ లోనే దిల్ రాజును సన్మానించారు.
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో శతమానం భవతి సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజును సన్మానించాడు. దిల్ రాజు బ్యానర్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన సాయికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాదు త్వరలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, సెట్ లోనే దిల్ రాజును సన్మానించారు.
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో శతమానం భవతి సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజును సన్మానించాడు. దిల్ రాజు బ్యానర్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన సాయికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాదు త్వరలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, సెట్ లోనే దిల్ రాజును సన్మానించారు.
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో శతమానం భవతి సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజును సన్మానించాడు. దిల్ రాజు బ్యానర్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన సాయికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాదు త్వరలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, సెట్ లోనే దిల్ రాజును సన్మానించారు.
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో శతమానం భవతి సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజును సన్మానించాడు. దిల్ రాజు బ్యానర్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన సాయికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాదు త్వరలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, సెట్ లోనే దిల్ రాజును సన్మానించారు.
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో శతమానం భవతి సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజును సన్మానించాడు. దిల్ రాజు బ్యానర్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన సాయికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాదు త్వరలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, సెట్ లోనే దిల్ రాజును సన్మానించారు.
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో శతమానం భవతి సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజును సన్మానించాడు. దిల్ రాజు బ్యానర్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన సాయికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాదు త్వరలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, సెట్ లోనే దిల్ రాజును సన్మానించారు.
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో శతమానం భవతి సినిమాకు అవార్డు వచ్చిన సందర్భంగా.. హీరో సాయి ధరమ్ తేజ్, దిల్ రాజును సన్మానించాడు. దిల్ రాజు బ్యానర్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన సాయికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. అంతేకాదు త్వరలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, సెట్ లోనే దిల్ రాజును సన్మానించారు.
మరిన్ని ఫొటోలు
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్