గవర్నర్ రోజువారి జోక్యం ఉండదు
న్యూఢిల్లీ: హైదరాబాద్ శాంతి భద్రతల విషయంలో గవర్నర్ రోజువారి జోక్యం ఉండదని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. అరుదైన సందర్భాల్లోనే గవర్నర్ జోక్యం ఉంటుందని స్పష్టం చేశాయి. అధికారులతో గవర్నర్ రెగ్యూలర్ సమావేశాలు ఉండవని గతంలో ఇచ్చిన ఉత్వర్వుల్లో మార్పులు ఉండబోవని తెలిపాయి.
బోర్డు ద్వారానే పోలీసుల బదిలీలు చేపట్టాలని సూచించింది. తాము పంపిన లేఖను టీఎస్ సర్కారు సరిగా అర్థం చేసుకోలేదని, విభజనచట్టం ప్రకారమే కేంద్రం వ్యవహరిస్తోందని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
సంబంధిత వార్తలు