ట్రెడాకు కొత్త కార్యవర్గం


హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) కొత్త కార్యవర్గం ఎన్నికైంది. గురువారమిక్కడ జరిగిన 19వ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ట్రెడా అధ్యక్షుడిగా పీ దశరథ్ రెడ్డి ఎంపికైనట్లు ఓ ప్రకటనలో తెలిపారు.



ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే చలపతిరావు, సునీల్ చంద్రారెడ్డిలు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్‌గా,  విజయసాయి రెడ్డి సెక్రటరీ జనరల్‌గా, కే గోపాలకృష్ణ ట్రెజరర్‌గా నియమితులయ్యారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top