టుడే అప్ డేట్స్


*తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణ.

*నేటి నుంచి ఎడ్సెట్ తుది దశ కౌన్సెలింగ్.

*నేటి నుంచి కలుపు మొక్కల నివారణపై జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీలో సదస్సు. ఈ సదస్సు ఈ నెల 16వ తేదీ

వరకు జరుగుతాయి.

*నేటి నుంచి శ్రీశైలంలో శరన్నవరాత్రోత్సవాలు.

*నేటి నుంచి ఏపీ నూతన రాజధాని శంకుస్థాపనకు మట్టి సేకరణ.

*ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

*నేటి నుంచి టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బేస్ట్ రిక్రూట్మెంట్ టెస్ట్ ( సీబీఆర్టీ) హాల్ టికెట్లుజారీ. ఈ రోజు మధ్యాహ్నం నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం.

*నేడు చిత్తూరు జిల్లా నారా వారి పల్లిలో పర్యటించనున్న చంద్రబాబు.

*నేడు కలెక్టర్లు, ఎస్పీలతో కేసీఆర్ సమావేశం.

*నర్సాపూర్లో టీ కాంగ్రెస్ బహిరంగ సభ.

*తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల ఎదుట టీడీపీ, బీజేపీలు ధర్నా.

*నేడు కూకట్పల్లిలో పోలీసుల నూతన భవన సముదాయానికి శంకుస్థాపన.

*నేటి నుంచి డెన్మార్క్ ఒపెన్ టోర్నీ.

*అలంపూర్ జోగులాంబ దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం.

*నేడు విజయవాడలో 13 జిల్లాల సాగునీటి సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top