టుడే అప్ డేట్స్
*తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణ.
*నేటి నుంచి ఎడ్సెట్ తుది దశ కౌన్సెలింగ్.
*నేటి నుంచి కలుపు మొక్కల నివారణపై జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీలో సదస్సు. ఈ సదస్సు ఈ నెల 16వ తేదీ
వరకు జరుగుతాయి.
*నేటి నుంచి శ్రీశైలంలో శరన్నవరాత్రోత్సవాలు.
*నేటి నుంచి ఏపీ నూతన రాజధాని శంకుస్థాపనకు మట్టి సేకరణ.
*ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.
*నేటి నుంచి టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బేస్ట్ రిక్రూట్మెంట్ టెస్ట్ ( సీబీఆర్టీ) హాల్ టికెట్లుజారీ. ఈ రోజు మధ్యాహ్నం నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం.
*నేడు చిత్తూరు జిల్లా నారా వారి పల్లిలో పర్యటించనున్న చంద్రబాబు.
*నేడు కలెక్టర్లు, ఎస్పీలతో కేసీఆర్ సమావేశం.
*నర్సాపూర్లో టీ కాంగ్రెస్ బహిరంగ సభ.
*తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల ఎదుట టీడీపీ, బీజేపీలు ధర్నా.
*నేడు కూకట్పల్లిలో పోలీసుల నూతన భవన సముదాయానికి శంకుస్థాపన.
*నేటి నుంచి డెన్మార్క్ ఒపెన్ టోర్నీ.
*అలంపూర్ జోగులాంబ దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం.
*నేడు విజయవాడలో 13 జిల్లాల సాగునీటి సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం.