టుడే న్యూస్ అప్డేట్స్


►నేడు ఉదయం 9.30 నిమిషాలకు టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు, రెండు రాష్ట్రాల టీడీపీ కమిటీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

►నేడు బీసీసీఐ అధ్యక్షున్ని ఖరారు చేయనున్న బోర్డు, అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ ఒక్కరే నామినేషన్, మనోహర్ ఎంపిక ఏకగ్రీవమే అంటున్న బీసీసీఐ వర్గాలు

►నేడు పారిస్ వెళ్లనున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రవాణావ్యవస్థపై జరగనున్న సదస్సులో పాల్గొనున్న వెంకయ్య

►నేడు భారత్లో జర్మన్ ఛాన్స్లర్ మెర్కెల్ పర్యటన, వాణిజ్య, రక్షణ అంశాలపై చర్చ

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top