టుడే న్యూస్‌ రౌండప్‌






సాక్షి, హైదరాబాద్‌:
మూడున్నరేళ్ల చంద్రబాబునాయుడు అవినీతి, మోసపూరితమైన పాలనకు వ్యతిరేకంగా నంద్యాల ఉప ఎన్నికలో ఓటు వేద్దామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. మరోవైపు ఉప ఎన్నిక పోలింగ్‌ దగ్గరపడుతుండటంతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రలోభాల పర్వంలో దూకుడు పెంచారు. తెలంగాణ వార్తల్లోకి వస్తే పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ, దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మరిన్ని వార్తలు మీకోసం


<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>


'బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటువేద్దాం'

మూడున్నరేళ్ల చంద్రబాబునాయుడు అవినీతి, మోసపూరితమైన పాలనకు వ్యతిరేకంగా నంద్యాల ఉప ఎన్నికలో ఓటు వేద్దామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.


నంద్యాలలో ఆ హోటల్‌ కేంద్రంగా..

ఉప ఎన్నిక పోలింగ్‌ దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ నాయకులు ప్రలోభాల పర్వంలో దూకుడు పెంచారు.


కాపుల గొంతు కోసింది చంద్రబాబే..: జోగి రమేష్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


డ్రైవర్‌ను కొట్టి.. రూ. 4 కోట్ల సిగరేట్లు దోపిడీ

రూ. 4 కోట్ల విలువైన సిగరెట్లతో వెళ్తున్న కంటైనర్‑ను కొందరు దుండగులు అడ్డుకున్నారు.


నవ్వుపుట్టిస్తోన్న టీడీపీ తురుపుముక్కలు

‘బీకాంలో ఫిజిక్స్‌’ చదివిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌.. టీడీపీ అభ్యర్థి గెలవాలంటే ‘హస్తం గుర్తుకు ఓటేయండ’ని కోరారు.


కన్న కొడుకుల కర్కశత్వం

పున్నాగనరకం నుంచి తప్పించేవాడు కొడుకు.. కానీ.. ఈ అవ్వకు మాత్రం బతికుండగానే నరకం చూపిస్తున్నారు ఆమె కొడుకులు.


పారిశ్రామికాభివృద్ధిలో మనమే నంబర్‌–1

పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.


<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>


కశ్మీర్‌లో అవి తగ్గుముఖం పట్టాయి..

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చొరవతో జమ్ము కశ్మీర్‌లో అల్లరి మూకల రాళ్ల దాడులు తగ్గుముఖం పట్టాయని


సైనికులకు ఇక ఏసీ జాకెట్స్‌

ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో సేవలందించే స్పెషల్‌ ఫోర్స్‌ సైనికులకు ఎయిర్‌ కండిషన్‌ (ఏసీ) జాకెట్లను సరఫరా చేయాలని..


ప్రధాని మోదీకి మమత మద్దతు

ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన కోల్‌కతా సీఎం మమతా బెనర్జీ అనూహ్యంగా స్వరం మార్చారు.


తెలివితక్కువ పనులు చేశా: సీఎం

అలీ అన్వర్‌ అన్సారీని రెండు సార్లు ఎంపీని చేసి తప్పుచేశానని జేడీయూ నాయకుడు, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారు.


<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>


పాక్‌ పౌరసత్వం పొందిన భారతీయులు

పాకిస్తాన్‌లో నివసిస్తున్న పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయలకు పాక్‌ ప్రభుత్వం ఊరట కల్పించింది.


చైనా బరితెగింపు.. సంచలన వీడియో

భారత జవాన్లపై చైనా సైనికులు దాడిచేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది.


ప్రధాని హత్యకు కుట్ర.. పది మందికి ఉరిశిక్ష

బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా హత్యకు పథకం రచించారనే ఆరోపణలపై 10 మంది ఉగ్రవాదులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.


<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>


భారత బౌలర్ల విజృంభణ

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు.


మలింగా 200 నాటౌట్!

దశాబ్దకాలానికి పైగా శ్రీలంక క్రికెట్ లో ప్రధాన బౌలర్ గా సేవలందిస్తున్న లసిత్ మలింగా అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు.


క్రికెట్‌ అభిమానులకు షాక్‌..

క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్‌ ధరలు చుక్కలు.. ఆసీస్‌-భారత్‌ వన్డే మ్యాచ్‌పై ప్రభావం.


విరాట్, అనుష్క ఫొటోలు వైరల్

గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే.


<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>


అఖిల్ 2 టైటిల్ అదేనా..?

తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.


జయ జానకి నాయకకు వంద థియేటర్లు పెరిగాయ్..!

సాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 11న విడుదలైన సినిమాల్లో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.


పవన్ 25.. లుక్ ఇదేనా..?

కాటమరాయుడు సినిమాతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top