లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 161.19 పాయింట్లు లాభపడి 26,392.38వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 8,001.95 వద్ద ముగిసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top