కలాంతో మీ ఫొటోలున్నాయా?

కలాంతో మీ ఫొటోలున్నాయా? - Sakshi


భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత పిల్లలను అంతగా ప్రేమించే మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం.. చివరి నిమిషం వరకు కూడా పిల్లలతోనే గడిపారు. ఏ నగరానికి ఏ కార్యక్రమం కోసం వెళ్లినా, అక్కడ ఏదో ఒక విద్యాసంస్థలో తప్పనిసరిగా ఒక  కార్యక్రమం పెట్టుకునేవారు. అలా మీ స్కూలుకు గానీ, కాలేజికి గానీ కలాం వచ్చినప్పుడు.. ఆయనతో కలిసి దిగిన ఫొటోలు ఉంటే sakshinetduty@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపండి. మెయిల్లో మీ పేరు, స్కూలు/కాలేజి పేరు, ఊరు రాయడం మాత్రం మర్చిపోకండి.


(కలాంతో దిగిన ఫొటోలు చూడండి)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top