పుష్కరాలకు ఉపరాష్ర్టపతికి ఆహ్వానం

పుష్కరాలకు ఉపరాష్ర్టపతికి ఆహ్వానం - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ : గోదావరి పుష్కరాలకు రావాలని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ ఆహ్వానపత్రం అందజేశారు. మంత్రితోపాటు బీజేపీ నేత రఘురాం ఉన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top