లజపతిరాయ్కు మోదీ ఘన నివాళి

లజపతిరాయ్కు మోదీ ఘన నివాళి - Sakshi


న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ భారత మాత ముద్దు బిడ్డ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం లాలా లజపతిరాయ్ 149వ జయంతి సందర్భంగా మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మోదీ ట్విట్ చేశారు.


1865లో లాలా లజపతిరాయ్ జన్మించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో లజపతిరాయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన 1928, అక్టోబర్ 30న మరణించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top