పాక్ జైలు నుంచి162 మంది భారతీయ జాలర్ల విడుదల


కరాచీ : కరాచీ జైలులోని 162 మంది భారతీయ జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన భారతీయ జాలర్లు తరుచు పాక్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఆ క్రమంలో వారిని పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అయితే విడుదలైన వారిలో 11 ఏళ్ల బాలుడు కూడా ఉండటం గమనార్హం.


 


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top