ఆస్పత్రిలో చేరిన అద్వానీ సతీమణి

ఆస్పత్రిలో చేరిన అద్వానీ సతీమణి - Sakshi


న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ మంగళవారం ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమెను ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో చేర్చారు.



ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు ధ్రువీకరించాయి. 'అనారోగ్య సమస్యలతో ఈ తెల్లవారుజామున అద్వానీ సతీమణి కమలా అద్వానీని మా ఆస్పత్రిలో చేర్చారు' అని ఎయిమ్స్ డైరెక్టర్ ఎంసీ మిశ్రా తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top