బీజేపీ సంస్థాగత ఎన్నికలకు షెడ్యూల్


న్యూఢిల్లీ: బీజేపీ సంస్థాగత ఎన్నికలకు సిద్ధమైంది. ఆ పార్టీ ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 20 నాటికి బూత్ కమిటీలు, అక్టోబర్ 10 నాటికి మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేయనున్నారు.



అక్టోబర్ 30 లోపు జిల్లా పార్టీ కమిటీలను ఎన్నుకుంటారు. ఆ తర్వాత నవంబర్ 20న ఆయా రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలను నిర్వహిస్తారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top