సెప్టెంబర్ 1 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు !


హైదరాబాద్: సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20వ తేదీ లోపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశాలు వారం రోజులపాటు జరుగుతాయని యనమల వెల్లడించారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top