ఏపీలో 199 కరువు మండలాల గుర్తింపు
హైదరాబాద్ : రాష్ట్రంలో 199 కరువు మండలాలు గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. 43 కరువు మండలాలతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలవగా.... కేవలం 9 కరువు మండలాలతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కరువు మండలాలు గల జిల్లాలు వరుస క్రమంలో...
అనంతపురం జిల్లా : 43
కర్నూలు జిల్లా : 40
చిత్తురు జిల్లా : 39
కడప జిల్లా : 33
ప్రకాశం జిల్లా : 21
నెల్లూరు జిల్లా : 14
శ్రీకాకుళం జిల్లా : 9