ఏపీలో 199 కరువు మండలాల గుర్తింపు


హైదరాబాద్ : రాష్ట్రంలో 199 కరువు మండలాలు గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. 43 కరువు మండలాలతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలవగా.... కేవలం 9 కరువు మండలాలతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కరువు మండలాలు గల జిల్లాలు వరుస క్రమంలో... 



 

అనంతపురం జిల్లా : 43

కర్నూలు జిల్లా : 40

చిత్తురు జిల్లా : 39

కడప జిల్లా : 33

ప్రకాశం జిల్లా : 21

నెల్లూరు జిల్లా : 14

శ్రీకాకుళం జిల్లా : 9

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top