మహిళా దొంగ అరెస్టు


ముదిగొండ: ఖమ్మం జిల్లాలో ఓ మహిళా దొంగ పోలీసులకు చిక్కింది. ఈ ఘటన మదిగొండ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలోని చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పసుపు లేటి పద్మ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడింది. ఆమెను మదిగొండ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. నిందితురాలు నుంచి రూ 6.5 లక్షల విలువు చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top