మహిళా రైతు ఆత్మహత్య


ములుగు: అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లిలో శనివారం వెలుగుచూసింది.

 

గ్రామానికి చెందిన మెరుగు అచాల ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. భర్త మూడేళ్ల క్రితమే మృతిచెందడంతో కుటుంబ పోషణ ఈమెపై పడింది. ఈ క్రమంలో అప్పుల బాధ పెరిగిపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top