ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య


టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లలు సహా తల్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాలోని టేకులపల్లి మండలం కోయగూడెంలో శనివారం వెలుగుచూసింది.

 

గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top