పాము కాటుకు వివాహిత మృతి
రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మంజుల(20) అనే వివాహిత సోమవారం సాయంత్రం పాము కాటుతో మృతిచెందింది. పొలంలో పనులు చేస్తుండగా పాము కాటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సంబంధిత వార్తలు