కొటపల్లి ఎంపీడీవోగా వేముల మల్లేశం


కొటపల్లి(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా కొటపల్లి ఎంపీడీవోగా వేముల మల్లేశాన్ని నియమిస్తూ జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పనిచేసిన ఎంపీడీవో ఎస్. శంకరమ్మను అవినీతి ఆరోపణలు రావడంతో విధులు నుంచి తొలిగించారు. దీంతో వేముల మల్లేశాన్ని ఆ స్థానంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top