స్వైన్‌ఫ్లూ నివారించడానికి మాస్క్‌ల పంపిణీ


వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవిస్తుండటంతో ఈ వ్యాధి ప్రభలకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


దీన్ని గుర్తించిన వరంగల్ వాసవీక్లబ్ సభ్యులు మంగళవారం సాయంత్రం స్థానిక రైల్వే స్టేషన్‌లోని రెండువేల మంది ప్రయాణికులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వాసవీక్లబ్ వరంగల్ శాఖ అధ్యక్షులు వాసుదేవులు ఆధ్వర్యంలో జరిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top