రెండు ఆటోలు ఢీకొని నలుగురు మృతి


హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. బోయినపల్లి మండలం కొత్తపేట వద్ద రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులందరూ వేములవాడకు చెందినవారిగా గుర్తించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top