13న టీఎస్‌పీఈసెట్-2015 ప్రకటన


హైదరాబాద్: రెండు సంవత్సరాల బీపీఈడీ కోర్సులో ప్రవేశానికి టీఎస్‌పీఈసెట్-2015 ప్రకటన ఈ నెల 13న విడుదల చేయనునట్లు కన్వీనర్ ప్రొ. ప్రభాకర్‌రావు తెలిపారు. సోమవారం ఓయూలో రాష్ట్ర ఉన్నత విద్యమండలి చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి అధ్యక్షతన టీఎస్‌పీఈసెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 13న ప్రకటన, 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, మే 11న ప్రవేశపరీక్షను నిర్వహించనునట్లు చెప్పారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్లో చూడవచ్చు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top