మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్సే టాప్


నల్లగొండ: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఈ కౌంటింగ్ లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజేతగా నిలవాలంటే  ఏ పార్టీకైనా 66,777 ఓట్లు రావాలి. కానీ టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థికి 59,764, బీజేపీ అభ్యర్థికి 47,041 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి 11,323 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top