సంగారెడ్డి, పటాన్‌చెరుల్లో టీఆర్ఎస్కు భారీ ఆధిక్యం


హైదరాబాద్ : మెదక్ ఉప ఎన్నికల్లో  సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో కాంగ్రెస్, బీజేపీ మూడో స్థానంలో ఉంది.



*పటాన్‌చెరు-TRS-4, 553, కాగ్రెస్-2,856, బీజేపీ 1085  

*సిద్ధిపేట టీఆర్‌ఎస్-5027, కాంగ్రెస్-966, బీజేపీ-527

*దుబ్బాక-6,056, కాంగ్రెస్-863, బీజేపీ-693

*సంగారెడ్డి-టీఆర్‌ఎస్-4710, కాంగ్రెస్-1840, బీజేపీ-1710

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top