మహిళను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు


భద్రాచలం: ఖమ్మం జిల్లా చర్ల మండలం సమీపంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఎర్రబోరు గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళను గురువారం రాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తోందనే అనుమానంతోనే వారు ఈ చర్యకు ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. అయితే, మావోయిస్టుల వైపు నుంచి ఎటువంటి సమాచారం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top