మహబూబ్ నగర్ లో నేడు గవర్నర్ పర్యటన


హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ శనివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవం ఈ రోజు జరగనుంది. నరసింహన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top