మహబూబ్ నగర్ లో నేడు గవర్నర్ పర్యటన
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ శనివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవం ఈ రోజు జరగనుంది. నరసింహన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ శనివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవం ఈ రోజు జరగనుంది. నరసింహన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.