పిడుగుపాటుతో వ్యక్తి మృతి


ఆదిలాబాద్: పిడుగుపాటుతో పొలం పని చేసుకుంటున్న ఒక కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా దహేగామ్ మండలం ఇట్యాల గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన వెంకటీ(55) కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం కూలీపనులు చేస్తుండగా పిడుగుపడి మృతి చెందాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top