మేదర బస్తీలో విషాదం


కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని మేదర బస్తీలో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి చెందారు. తల్లితో సహా ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top