కారు, టిప్పర్ ఢీ: ముగ్గురు మృతి


రంగారెడ్డి: హయత్నగర్ మండలం పెద్ద అంబర్ పెట్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పై కారు, టిప్పర్ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top