కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి


కారు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిల్ల ఎక్స్ రోడ్డు వద్ద  శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ (50) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top