వాటర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం


హైదరాబాద్ : తెలంగాణ తాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 7 నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ టెండర్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలపారు. మొత్తంగా 11 సెగ్మెంట్లలో వాటర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top