'సోలార్' విధివిధానాలకు తెలంగాణలో కమిటీ


హైదరాబాద్: రైతులకు సోలార్ పంపుసెట్లు అందించేందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది.



పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర నేతృత్వంలోని నియమించిన ఈ కమిటీలో డి. నాగిరెడ్డి, ఎస్ కే జోషి, పూనం మాల కొండయ్య సభ్యులుగా ఉంటారు. సోలార్ యంత్రాలు, పనిముట్లు తయారు చేసే కంపెనీలతో చర్చింటి విధివిధానాలను కమిటీ రూపొందించనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top