కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకు టీ సర్కార్


హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశముంది. నీటి పారుదల శాఖ అధికారులు ఈ మేరకు నోట్ తయారు చేస్తున్నట్టు సమాచారం. కృష్ణా జలాల వినియోగం, శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు ఏర్పడ్డ విషయం విదితమే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top