ఇంజినీరింగ్ టాపర్ గా సందీప్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ లో 70.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు మొదటి రెండు ర్యాంకుల్లో నిలిచారు. 157 మార్కులతో మోపర్తి సాయి సందీప్ టాపర్ గా నిలిచాడు. 156 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. విజయనగరం జిల్లా బొబ్బలికి చెందిన కీర్తన(155) మూడో ర్యాంక్, హైదరాబాద్ కు చెందిన గుత్తా సాయి తేజ(155) నాలుగో ర్యాంకు, వెన్నపూస హేమంత్ రెడ్డి(154) ఐదో ర్యాంకు సాధించారు.
టాప్ టెన్ ర్యాంకర్లు
6. తల్లూరు శ్రీహర్ష(154)
7. సందీప్ కుమార్(154)
8. గార్లపాటి శ్రీకర్(153)
9. దొంతుల అక్షిత రెడ్డి(153)
10కొండపల్లి అనిరుధ్ రెడ్డి(153)
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు