రాజీవ్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరుపై వాయిదా తీర్మానం


హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో విపక్షాలు శుక్రవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు చేశాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని రాజీవ్గాంధీ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అలాగే రాష్ట్రంలో మూతపడుతున్న పరిశ్రమలపై చర్చకు టీడీపీ, విభజన నేపథ్యంలో షెడ్యూల్ 9 లోని సమస్యల పరిష్కరించాలని సీపీఐ, ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై సీపీఎం, ఇంటర్ పరీక్షల షెడ్యూల్పై ఏర్పడిన సందిగ్థతపై చర్చకు బీజేపీ వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top