టీడీపీ ఆఫీస్ ను తగులబెట్టడంపై జానా ఖండన!

టీడీపీ ఆఫీస్ ను తగులబెట్టడంపై జానా ఖండన! - Sakshi

నల్లగొండ: తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తగులబెట్టడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఖండించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికం, అప్రజాస్వామికం అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. 

 

ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జానారెడ్డి అన్నారు. నల్లగొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తగులబెట్టారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top