టెట్‌ ఫీజు చెల్లింపు గడువు 24 వరకు..


హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కోసం ఇచ్చిన దరఖాస్తుల గడువును పొడగించినట్లు గురువారం టెట్‌ కన్వీనర్‌ శేషుకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని, 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సబ్మిట్‌ చేయవచ్చని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top