'డబుల్' పై ప్రచారం ఎక్కువ, పని తక్కువ: చాడ


ఢిల్లీ: ఎన్నికల హామీలను తెలంగాణ సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రచారం ఎక్కువ, పని తక్కువ అని ఆయన మండిపడ్డారు. నియోజక వర్గానికి 400 ఇళ్లు ఏ మూలకు సరిపోతాయన్నారు. 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ఇంకా పెండింగ్లోనే ఉంచారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top