తెలంగాణ రోడ్ల అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు!

తెలంగాణ రోడ్ల అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు! - Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటి సీఎం టి.రాజయ్యను నియమించారు. 

 

ఈ సబ్ కమిటీలో మరో ఎనిమిది మంది మంత్రులను సభ్యులుగా నియమించారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధిపై అధ్యయనం చేసి.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top