సాగర్లో విద్యార్థుల జోష్
నల్లగొండ (నాగార్జునసాగర్): విద్యలో ప్రతిభ కనపరిచి ఇంటర్లో 100శాతం ఉత్తీర్ణత సాదించడమేకాదు నృత్యభంగిమలతో అలరిస్తామంటూ శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనీయర్కళాశాల విద్యార్థులు జోష్గా అటపాటలు నృత్యాలతో ఆహుతులను అలరించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని బాలబాలికలు జనపద,క్లాసికల్ నృత్యాలతో పాటు గ్రూప్డ్యాన్స్లు,లంబాడీ నృత్యాలు చేసి స్థానికులను అబ్బుర పరిచారు. ముఖ్యఅతిథులుగా హాజరైన ఫ్రొపెసర్ డెవిడ్,రిటైర్ ప్రిన్సిపాల్ అశోక్,దామోదరయ్య,ఇవాక్దయానంద్లు విద్యార్థులను అబినందించారు.