కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు

కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు - Sakshi


కరీంనగర్ : కరీంనగర్‌ జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించి, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు తెలంగాణలో పలు జిల్లాల కలెక్టరేట్‌లను ముట్టడించాయి.



శనివారం కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్ని ముట్టడించిన విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top