వేములవాడలో వైభవంగా రామయ్య కల్యాణం

వేములవాడలో వైభవంగా రామయ్య కల్యాణం


వేములవాడ: కరీంనగర్ జిల్లాలోని ప్రఖ్యాత రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మహాభిషేకం, ఎదురుకోలు ఉత్సవం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే రమేష్ బాబు కొద్దిసేపటి క్రితమే స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి సుమారు 4 లక్షల మంది భక్తులు హాజరైనట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top