పెన్‌గంగకు పాలాభిషేకం


జైనత్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలం డొల్లార గ్రామంలో పెన్‌గంగా నదికి సోమవారం ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే బాపూరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top