కిరాణా షాపులపై పోలీసుల దాడులు


ఉప్పల్ (హైదరాబాద్‌) : ఉప్పల్‌లోని కిరాణాషాపులపై మంగళవారం ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ సరుకులను స్వాధీనం చేసుకున్నారు.  6 క్వింటాళ్ల బియ్యం, 28 క్వింటాళ్ల గోధుమలు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top