ఎస్సై రివాల్వర్ మిస్ ఫైర్.. సర్వర్కు గాయాలు


ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఎస్ఐ రివాల్వర్ మిస్ ఫైర్ అయిన సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఉన్నాయి.

 


కరీంనగర్ జిల్లా రాయికల్ ఎస్సై రాములు నాయక్తో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు నిర్మల్లోని మయూరి హోటల్కు విందుకు వెళ్లారు. రాములు నాయక్ రివాల్వర్ కిందపడటంతో మిస్ ఫైర్ అయ్యింది. ఈ ప్రమాదంలో హోటల్లో పనిచేసే సర్వర్కు గాయాలయ్యాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top