శిల్పారామం సమీపంలోని భవనంలో అగ్నిప్రమాదం


హైదరాబాద్: శిల్పారామం సమీపంలో నిర్మాణంలో ఉన్న  ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మంటలో నిర్మాణ సమగ్రి పూర్తిగా కలిపోయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top