నల్గొండలో 6వ రోజు షర్మిల పరామర్శ యాత్ర


నల్గొండ: నల్గొండ జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల ఆరో రోజు సోమవారం పరామర్శ యాత్ర చేపడుతున్నారు. ఆత్మకూరు మండలం సోంపేటలో నర్రాలచ్చయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను  పరామర్శించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top