స్కూల్ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు


కరీంనగర్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం భోజన్నపేటలో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు గురువారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భోజన్నపేట గ్రామంలోని మలుపు తిరిగే సమయంలో బస్సు  అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top