యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ


యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.  రద్దీ కారణంగా పోలీసులు కొండ పైకి వాహనాలను అనుమతించకుండా కిందనే నిలిపి వేస్తున్నారు. ప్రస్తుతం స్వామి వారి దర్శనానికి 4 గంటలు,  ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top